ఏసీబీ వలలో నానాజీపూర్ పంచాయతీ సెక్రటరీ, బిల్ కలెక్టర్

రంగారెడ్డి జిల్లా( Ranga Reddy District )లో ఏసీబీ వలకు అవినీతి చేప చిక్కింది.ఈ మేరకు నానాజీపూర్ పంచాయతీ సెక్రటరీ, బిల్ కలెక్టర్ ఏసీబీ( Bill Collector ACB ) అధికారులకు చిక్కారు.

రూ.35 వేలు లంచం( bribe ) తీసుకుంటూ రాధిక, బాలరాజు ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు.ఈ క్రమంలోనే పంచాయతీ కార్యాలయంలో ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి.

అదేవిధంగా పంచాయతీ సెక్రటరీ రాధిక, బిల్ కలెక్టర్ బాలరాజు నివాసాల్లోనూ ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు.

ఆ విషయంలో ప్రభాస్, నాని గ్రేట్ అంటున్న అభిమానులు.. అసలేమైందంటే?

తాజా వార్తలు