ఢిల్లీ చేరిన మునుగోడు ఉపఎన్నిక పంచాయితీ

మునుగోడు ఉపఎన్నిక పంచాయితీ ఢిల్లీకి చేరింది.ఈ నేపథ్యంలో తెలంగాణ బీజేపీ నేతల బృందం అక్కడకు చేరుకుంది.వీరు మధ్యాహ్నం 12.30 గంటలకు ఎన్నికల సంఘం ప్రధానాధికారిని కలవనున్నారని సమాచారం.అధికార పార్టీ అయిన టీఆర్ఎస్ అధికార దుర్వినియోగం చేస్తోందని బీజేపీ నేతలు ఈసీకి ఫిర్యాదు చేయనున్నారు.ఉపఎన్నిక నేపథ్యంలో బీజేపీ, టీఆర్ఎస్ ల మధ్య గత కొన్ని రోజులుగా మాటల యుద్ధం కొనసాగుతోంది.

 Munugode By-election Panchayat To Join Delhi-TeluguStop.com

దీనిలో భాగంగా పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube