చంద్రబాబుపై ఎంపీ గోరంట్ల మాధవ్ వివాదాస్పద వ్యాఖ్యలు

టీడీపీ అధినేత చంద్రబాబుపై వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి.చంద్రబాబు బస్సు యాత్ర మొదలుపెట్టి ప్రస్తుతం జైలు యాత్ర చేస్తున్నారని విమర్శించారు.

 Mp Gorantla Madhav's Controversial Comments On Chandrababu-TeluguStop.com

అదేవిధంగా లోకేశ్, పవన్ కల్యాణ్ యాత్రలపై ఎంపీ గోరంట్ల సెటైర్లు వేశారు.లోకేశ్ పాదయాత్ర మొదలుపెట్టి ఢిల్లీ యాత్ర చేస్తున్నారన్నారు.

అటు జనసేనాని పవన్ కల్యాణ్ వారాహి యాత్ర మొదలుపెట్టి పారిపోయే యాత్ర చేస్తున్నారని ఎద్దేవా చేశారు.అయితే ఎవరెన్ని యాత్రలు చేసినా సీఎం జగన్ జైత్రయాత్ర ఆపలేరని స్పష్టం చేశారు.

ఈ క్రమంలోనే ఏపీలో మరోసారి జగనే సీఎం అవుతారని ధీమా వ్యక్తం చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube