టీటీడీ ఈఓ ధర్మారెడ్డి కుమారుడు చంద్ర మౌళి పార్థివ దేహానికి నివాళులు అర్పించిన ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్,బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి,టీజీ బారత్టీటీడీ ఈవో ధర్మారెడ్డి కుమారుడు చంద్రమౌళి రెడ్డి అంతిమయాత్ర.సొంత గ్రామం పారుమంచాల లో జరుగుతుంది.
శోక సంద్రంలో కుటుంబ సభ్యులు,బంధుమిత్రులు, గ్రామ ప్రజలు.