కేంద్రం వరి ధాన్యం కొనుగోలు చేయాలనే డిమాండ్తో ఈ రోజు ఇందిరాపార్క్ వద్ద సియం కేసీఆర్ అధ్యక్షతన టీఆర్ఎస్ పార్టీ తలపెట్టిన మహాధర్నా కి ఖైరతాబాద్ నియోజకవర్గం నుండి కార్పొరేటర్లు, కార్యకర్తలతో కలిసి బారి ర్యాలీగా బయలుదేరిన ఎమ్మెల్యే దానం నాగేందర్.
ఖైరతాబాద్ నియొకవర్గం నుండి సుమారు 1200 మంది కార్యకర్తలతో కలిసి మహాధర్నా కి బయలుదేరిన ఎమ్మెల్యే దానం నాగేందర్.