MLC Jeevan Reddy : మిషన్ భగీరథ ఫెయిల్యూర్ ప్రాజెక్టు..: ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ( MLC Jeevan Reddy )మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు.ఖరీఫ్ కు సాగునీరు అందకపోవడానికి కేసీఆరే( KCR ) కారణమని ఆరోపించారు.

 Mission Bhagiratha Failure Project Mlc Jeevan Reddy-TeluguStop.com

మిషన్ భగీరథ ఫెయిల్యూర్ ప్రాజెక్టు( Mission Bhagiratha Failure project ) అని విమర్శించారు.కమీషన్ల కక్కుర్తితోనే మిషన్ భగీరథ ప్రాజెక్టు తీసుకొచ్చారన్న ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి బీఆర్ఎస్ పది ఏళ్లలో చేయలేనివి రేవంత్ రెడ్డి మూడు నెలల్లో చేసి చూపించారని తెలిపారు.

ఈ క్రమంలోనే ఎలక్టోరల్ బాండ్ల వివరాలను బయటపెట్టడానికి బీజేపీ ఎందుకు భయపడుతుందని ప్రశ్నించారు.బీజేపీ మూడోసారి అధికారంలోకి వస్తే అన్ని రిజర్వేషన్లు తొలగిస్తారని ఆరోపించారు.

పార్లమెంట్ ఎన్నికల తరువాత బీజేపీ కూడా కనుమరుగవుతుందని తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube