ఢిల్లీ పర్యటనలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి..!

తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో బిజీబిజీగా ఉన్నారు.ఈ క్రమంలోనే ఇవాళ ఎంపీ పదవికి ఆయన రాజీనామా చేయనున్నారు.

పార్లమెంట్ కు వెళ్లనున్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పీకర్ కు రాజీనామా అందజేయనున్నారు.అలాగే మధ్యాహ్నం 12 గంటలకు కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకురాలు సోనియాగాంధీని ఆయన కలవనున్నారు.

రాష్ట్రంలో పరిస్థితులతో పాటు పార్టీ వ్యవహారాలపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చర్చించే అవకాశం ఉందని తెలుస్తోంది.

కూతురు కోసం కొరియా వెళ్లిన ఇండియన్ ఫాదర్.. వీడియో చూస్తే ఫిదా..
Advertisement

తాజా వార్తలు