కిషన్ రెడ్డిపై మంత్రి తలసాని ఆగ్రహం

కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.హైదరాబాద్ రాంగోపాల్ పేటలో చోటు చేసుకున్న అగ్నిప్రమాదం విషయంలో కిషన్ రెడ్డి గాలి మాటలు మాట్లాడటం సరికాదన్నారు.

 Minister Talasani Is Angry With Kishan Reddy-TeluguStop.com

కేంద్రమంత్రి స్థానంలో ఉన్న కిషన్ రెడ్డి బాధ్యతగా మాట్లాడాలని సూచించారు.తెలియకపోతే మాట్లాడవద్దన్న ఆయన నోటికి వచ్చినట్లు ఇంకోసారి మాట్లాడవద్దని చెప్పారు.

కాలిపోయిన భవనంపై నివేదిక తెప్పించుకుంటున్నామని తెలిపారు.అదేవిధంగా అక్రమ కట్టడాలపై చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

హైదరాబాద్ ను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని ఆయన స్పష్టం చేశారు.అక్రమ కట్టడాలకు బీఆర్ఎస్ మద్దతు ఉందని అసత్య ప్రచారం చేస్తున్నారని మంత్రి తలసాని విమర్శించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube