ప్రతిపక్షాలపై మంత్రి శ్రీనివాస్ గౌడ్ విమర్శలు గుప్పించారు.తెలంగాణలో అధికారం కోసం గుంతకాడ నక్కల్లా చూస్తున్నారని మండిపడ్డారు.
బడుగు, బలహీన వర్గాల ప్రజలు బాగు పడుతుంటే చూడలేకపోతున్నారని ఆరోపించారు.తెలంగాణ ఏర్పాటుకు ముందు కనీసం తాగునీరు కూడా ఇవ్వని నేతలు.
టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకపోతున్నారన్నారు.మహబూబ్ నగర్ కు కేటాయించిన రోడ్లు, బైపాస్లను తరలించుకుపోయిన నేతలు.
ఇప్పుడు అధికారం కోసం కుట్రలు చేస్తున్నారని మంత్రి శ్రీనివాస్ గౌడ్ విమర్శించారు.