జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో మంత్రి సబితా ఇంద్రారెడ్డికి చేదు అనుభవం ఎదురైంది.మంత్రి కాన్వాయ్ ను ఎన్ఎస్యూఐ కార్యకర్తలు అడ్డుకున్నారు.
పెండింగ్ స్కారల్ షిప్ లను విడుదల చేయాలని కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు.ఈ క్రమంలో మంత్రి సబితా కాన్వాయ్ ను అడ్డుకునేందుకు ప్రయత్నించిన నిరసన కారులను పోలీసులు అరెస్ట్ చేశారు.