టీడీపీపై మంత్రి బొత్స సత్యనారాయణ తీవ్ర విమర్శలు చేశారు.టీడీపీ హయాంలో చంద్రబాబు ప్రజలకు ఏ సంక్షేమ పథకాన్ని అయినా అందించారా అని ప్రశ్నించారు.
సీఎం జగన్ ను తిట్టడం తప్పితే చంద్రబాబు చేస్తుందేంటని మంత్రి బొత్స నిలదీశారు.కనీసం ఎన్టీఆర్ పెట్టిన ఒక్క పథకమైనా చంద్రబాబు కొనసాగించారా అని అడిగారు.
వ్యవసాయం దండగ అని చెప్పిందెవరన్న మంత్రి బొత్స ఎస్టీ, ఎస్సీలను హేళన చేసింద చంద్రబాబే కదా అన్ని విషయాన్ని గుర్తుచేశారు.అధికారంలోకి రావడం ముఖ్యం కాదన్న ఆయన ప్రజలకు ఏం చేశామన్నదే ముఖ్యమని వెల్లడించారు.