సొంత పార్టీ నేతలపై మంత్రి బొత్స మండిపాటు

విజయనగరం జిల్లా శృంగవరపుకోట నియోజకవర్గ వైసీపీ నేతలపై మంత్రి బొత్స సత్యనారాయణ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.ఆసరా కార్యక్రమం ముగించుకుని వెళ్తుండగా ఎమ్మెల్యే శ్రీనివాసరావుపై కొందరు నేతలు మంత్రి వద్దకు వెళ్లారు.

 Minister Botsa Anger Against His Own Party Leaders-TeluguStop.com

ఈ క్రమంలో సదరు నేతలపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారని తెలుస్తోంది.మీకేనా.

మాకు లేవా బాధలు.నువ్వు పెద్ద పోటుగాడివా అంటూ ఓ వైసీపీ నేతపై తీవ్రంగా మండిపడ్డారని సమాచారం.

గత కొంతకాలంగా ఎమ్మెల్యే శ్రీనివాస రావు తీరుపై ఓ వర్గం అసంతృప్తిగా ఉన్నారనే వాదనలు వినిపిస్తున్నాయి.ఈ క్రమంలోనే విశాఖలో వైవీ సుబ్బారెడ్డికి నాయకులు ఫిర్యాదు చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube