AP లొ మధ్యాహ్న భోజనం వంట ఖర్చు పెంపు

మధ్యాహ్న భోజన పథకం కింద వంట మెటీరియల్ ఖర్చును పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది.ప్రైమరీలో ఒక్కో విద్యార్థిపై ప్రస్తుతం రూ.

4.97 ఇస్తుండగా, దాన్ని రూ.5.45కు పెంచారు.అప్పర్ ప్రైమరీ, హైస్కూల్ విద్యార్థులకు ప్రస్తుతం ఇస్తున్న రూ.7.45 కు బదులుగా రూ.8.17 చొప్పున అందిస్తారు.

తాజా వార్తలు