మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్బంగా రక్తదానం చేసిన మెగాస్టార్ అభిమానులు

రాజన్న సిరిసిల్లా ప్రభుత్వా ఏరియా ఆసుపత్రిలో సిరిసిల్లా జిల్లా చిరు అభిమానుల అధ్యక్షులు దుర్షెట్టి అరుణ్ తేజచారీ సమక్షంలో రక్తదానం చేసారు.

అరుణ్ తేజచారి 83 సార్లు,బొజ్జ సొజన్ 20 సార్లు,మామిడాల విజయ్ 11 సార్లు, బాణాలా గోపీ 16 సార్లు, వీరు అందరూ కలిసి ఈరోజు చిరు పుట్టినరోజు సందర్బంగా రక్తదానం చేసి చిరు పుట్టినరోజును ఘనంగా విజయవంతం చేశారు.

Latest Rajanna Sircilla News