మనీశ్ సిసోడియాకు రిమాండ్ విధింపు..!

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో సీబీఐ అరెస్ట్ చేసిన మనీశ్ సిసోడియకు న్యాయస్థానం రిమాండ్ విధించింది.ఈ మేరకు సిసోడియాకు 14రోజుల జ్యూడీషియల్ రిమాండ్ విధించడంతో అధికారులు ఆయనను తీహార్ జైలుకు తరలించారు.

 Manish Sisodia Remanded..!-TeluguStop.com

అయితే మద్యం కుంభకోణంలో సిసోడియాను అరెస్ట్ చేసిన అధికారులు విచారిస్తున్న సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో ఇవాళ్టితో సీబీఐ కస్టడీ ముగియడంతో స్పెషల్ కోర్టులో హాజరుపరిచారు.

కేసు పురోగతిని న్యాయస్థానానికి వివరించిన సీబీఐ అధికారులు లిక్కర్ పాలసీ రూపకల్పన, అమలులో జరిగిన అవకతవకలపై ఇంకా ప్రశ్నించాల్సి ఉన్న కారణంగా మరికొన్ని రోజులు కస్టడీకి ఇవ్వాలని కోరారు.దీంతో సిసోడియాకు కోర్టు రిమాండ్ విధించింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube