ఐదేళ్లు పూర్తి చేసుకున్న మహేష్ బాబు ఏయంబి సినిమాస్?

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu) కేవలం హీరోగా మాత్రమే కాకుండా రియల్ లైఫ్ లో కూడా బిజినెస్ మాన్ గా కూడా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న సంగతి మనకు తెలిసిందే.

ఇలా ఒక వైపు సినిమాలలో నటిస్తూనే మరోవైపు ఎన్నో రకాల బిజినెస్ లు చేస్తున్నారు.

అందులో ఏఎంబి మల్టీప్లెక్స్ (AMB Multiplex) సినిమాస్ కూడా ఒకటి అని చెప్పాలి.మహేష్ బాబు ఏషియన్ సునీల్ నారంగ్(Sunil Narang) భాగస్వామ్యంతో హైదరాబాద్ గచ్చిబౌలిలో అన్ని అత్యాధునిక సదుపాయాలతో ఏషియన్ మహేష్ బాబు మల్టీప్లెక్స్ థియేటర్ ఏర్పాటు చేసిన సంగతి మనకు తెలిసిందే.

ఇలా ఏఎంపీ మల్టీప్లెక్స్ సినిమాస్ లో పెద్ద ఎత్తున సినిమాలు సందడి చేయడమే కాకుండా ఎంతో మంది స్టార్స్ కూడా ఇక్కడ సినిమాలను వీక్షిస్తూ ఉంటారు అయితే ఈ ఎయంబి సినిమాస్ ప్రారంభించే ఐదు సంవత్సరాలు పూర్తి కావడంతో నిర్వాహకులు చిన్న పార్టీ చేసుకున్నారు.ఈ పార్టీలో భాగంగా నమ్రత(Namrata) గౌతమ్(Gautham) సందడి చేశారు.ప్రస్తుతం ఇందుకు సంబంధించినటువంటి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఏఎంబి సినిమాస్ ప్రారంభించే సరిగా ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకుంది.

Advertisement

ఈ క్రమంలోనే సూపర్ స్టార్ మహేష్ బాబు సతీమణి నమ్రత, తనయుడు గౌతమ్, సునీల్ నారంగ్, భరత్ నారంగ్, జాన్వీ నారంగ్ హాజరయ్యారు.కేక్ కట్ చేసి చిన్న పార్టీ చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఇవి కాస్త వైరల్ గా మారాయి.

ఈ క్రమంలోనే మహేష్ బాబు అభిమానులు శుభాకాంక్షలు తెలియచేస్తున్నారు.ఇక మహేష్ బాబు సినిమాల విషయానికి వస్తే ఈయన ప్రస్తుతం గుంటూరు కారం సినిమా( Guntur Karam ) పనులలో బిజీగా ఉన్నారు.

ఈ సినిమా వచ్చి ఏడాది సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల కానుంది .ఈ సినిమా తర్వాత రాజమౌళి సినిమాతో బిజీ కానున్నారు.

తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఆయనే ? 
Advertisement

తాజా వార్తలు