తిరుమలలో మహారాష్ట్ర సీఎం

వైకుంఠ ఏకాదశి పర్వదినం పురస్కరించుకుని తిరుమల శ్రీవారిని మహారాష్ట్ర సీఎం ఏక్ నాధ్ షిండే దర్శించుకున్నారు.సోమవారం వేకువజామున కుటుంబ సమేతంగా మహారాష్ట్ర సీఎం ఏక్ నాధ్ షిండే వైకుంఠ ద్వార గుండా శ్రీ వేంకటేశ్వరస్వామి వారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.

 Maharashtra Cm Eknath Shinde Visits Tirumala,celebrities, Devotees, Maharashtra-TeluguStop.com

దర్శనంతరం ఆయనకు టిటిడి‌ అధికారులు రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా, ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామి వారి తీర్ధ ప్రసాదాలు అందజేసినారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube