స్థానిక వైసీపీ నాయకుడిపై కోవూరు ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి ఫైర్

నెల్లూరు: స్థానిక వైసీపీ నాయకుడిపై కోవూరు ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి ఫైర్.తన పేరు చెప్పి డబ్బులు వసూలు చేస్తున్నారని మండిపాటు.

సాల్ట్ సొసైటీ భూములను ఇప్పిస్తానని ఎకరాకు 5 లక్షలు ఎమ్మెల్యేకి ఇవ్వాలని ఆ నాయకుడు వసూలు చేస్తున్నట్లు తెలిపిన ఎమ్మెల్యే.తమ సీనియర్ నాయకులు ఆ వ్యక్తిని పిలిచి మందలించారని, అయినా మారడం లేదన్న ప్రసన్న.

నాయకుడిని నమ్మి కుటుంబం తో పాటు ఓ సారి వారి ఇంటికి కూడా వెళ్లామన్న ఎమ్మెల్యే.డబ్బులు వసూలు చేయాల్సిన అవసరం తనకి లేదన్న ప్రసన్న.

ఇలాంటివి పునరావృతం అయితే కఠిన చర్యలు తీసుకుంటామన్న ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి..

Advertisement
మొటిమ‌ల‌ను సులువుగా నివారించే జామాకులు..ఎలాగంటే?
" autoplay>

తాజా వార్తలు