కోనసీమ జిల్లా మలికిపురంలో కత్తి దాడి కలకలం

కోనసీమ జిల్లాలో దారుణ ఘటన జరిగింది.మలికిపురంలో ఓ వ్యక్తి కత్తితో దాడికి పాల్పడిన ఘటన కలకలం సృష్టించింది.

 Knife Attack In Malikipuram Of Konaseema District-TeluguStop.com

చిన్ని అనే వ్యక్తి ఇద్దరు యువకులపై విచక్షణారహితంగా దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది.బాధితులకు తీవ్ర గాయాలు కావడంతో.

గుర్తించిన స్థానికులు వారిని ఆస్పత్రికి తరలించారు.కాగా బాధితులు నాని బాబు, మనోహార్ జోషిగా గుర్తించారు.

ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.కుటుంబ కలహాల కారణంగా దాడికి పాల్పడినట్లు సమాచారం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube