కరీంనగర్ లో కిడ్నాప్ కేసు ఛేదన.. చిన్నారులు సురక్షితం

కరీంనగర్ జిల్లాలో ఇద్దరు పిల్లల కిడ్నాప్ కేసును పోలీసులు ఛేదించారు.చిన్నారులను మహారాష్ట్రలోని జాల్నా నుంచి నగరానికి తీసుకువచ్చారు.

 Kidnapping Case Solved In Karimnagar.. Children Are Safe-TeluguStop.com

కరీంనగర్ లో ఇద్దరు పిల్లలను జయశ్రీ అనే మహిళ కిడ్నాప్ చేసింది.అనంతరం వారిని తీసుకుని మహారాష్ట్రలోని జాల్నాకు వెళ్లినట్లు తెలుస్తోంది.

రైల్వే ప్లాట్ ఫారంపై చిన్నారులను కొట్టింది.దీంతో అనుమానం వచ్చిన జాల్నా పోలీసులు పిల్లలను అదుపులోకి తీసుకుని విచారించారు.

అనంతరం కుటుంబ సభ్యులకు అధికారులు సమచారం అందించగా.మహారాష్ట్రకు వెళ్లి పిల్లలను సురక్షితంగా ఇంటికి తీసుకువచ్చారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube