డ్రగ్స్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది.గోవాలో హైదరాబాద్ నార్కొటిక్ పోలీసులు ఆపరేషన్ చేపట్టారు.
ఈ క్రమంలో కీలక సూత్రధారి డిసౌజాను పోలీసులు అరెస్ట్ చేశారు.అనంతరం డిసౌజాను హైదరాబాద్కు తీసుకువచ్చారు.
గోవా కేంద్రంగా హైదరాబాద్కు డ్రగ్స్ సరఫరా అవుతున్నట్టు అధికారులు గుర్తించారు.