పాలేరులో వైఎస్ విజయమ్మ కీలక వ్యాఖ్యలు

ఖమ్మం జిల్లా పాలేరులో వైఎస్ విజయమ్మ పర్యటించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.

ఉమ్మడి జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులు నిర్లక్ష్యానికి గురవుతున్నాయని విమర్శించారు.వైఎస్ఆర్ హయంలో చేపట్టిన ప్రాజెక్టులు ఇంకా పూర్తి కాలేదని వైఎస్ విజయమ్మ తెలిపారు.

షర్మిల పూర్తి చేయాలని అలానే ఉండిపోయాయేమోనని వ్యాఖ్యనించారు.షర్మిలకు గట్టి పునాది ఇవ్వాలన్న విజయమ్మ పాలేరు ప్రజలు షర్మిలకు బహుమతి ఇవ్వాలని కోరారు.

ఏంటి హార్దిక్ అంత సింపుల్ గా ఆడేసావ్.. 'నో లుక్ షాట్' వైరల్
Advertisement

తాజా వార్తలు