ఏపీ సీఎం జగన్ కీలక ప్రకటన

నంద్యాల కిలిమిగుండ్ల రాంకో సిమెంట్ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవం చేసిన సీఎం జగన్, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ పరిశ్రమ ప్రారంభం కావడం వల్ల వెయ్యి ఉద్యోగాలు వస్తాయని తెలిపారు.అలాగే సోలార్ ప్రాజెక్టు రైతులంతా ముందుకు వస్తే ఎకరాకు రూ.

30,000 చొప్పున సంవత్సరానికి లీజుకు చెల్లిస్తామని, రెండు సంవత్సరాలకు ఒకసారి ఐదు శాతం లీజు రేటు పెంచుతామని ప్రకటించారు.అలాగే కనీసం 2000 ఎకరాలకు ఒక క్లస్టర్ గా ఉండాలని, రాబోయే రోజుల్లో ఉపాధి అవకాశాలు మరిన్ని పెరగాలని ఆయన అన్నారు.

ఫేక్ వీడియోలతో కాంగ్రెస్ తప్పుడు ప్రచారం.. : అమిత్ షా

తాజా వార్తలు