ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యపై కేసీఆర్ చర్యలు తీసుకోవాలి..: శేజల్

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి ఎమ్మెల్యే  దుర్గం చిన్నయ్యపై సీఎం కేసీఆర్ చర్యలు తీసుకోవాలని ఆరిజన్ డెయిరీ ప్రతినిధి శేజల్ తెలిపారు.న్యాయం కోసం పోరాడుతుంటే కేసీఆర్ స్పందించడం లేదని వాపోయారు.

 Kcr Should Take Action Against Mla Durgam Chinnayya..: Sejal-TeluguStop.com

తెలంగాణలో ఫిర్యాదు చేస్తే ఎవరూ పట్టించుకోవడం లేదని శేజల్ ఆరోపించారు.అందుకే సీబీఐని ఆశ్రయించామని తెలిపారు.

ఎమ్మెల్యే చిన్నయ్య ప్రభుత్వ భూమిని తమకు అమ్మడంతో పాటు లైంగిక వేధింపులకు పాల్పడ్డారని పేర్కొన్నారు.తమను కిడ్నాప్ చేసి ఆధారాలు తీసుకోవడమే కాకుండా తమపై తప్పుడు కేసులు పెట్టారని విమర్శించారు.

ఎమ్మెల్యే దగ్గరకు వెళ్లాలంటూ పోలీసులు తనపై ఒత్తిడి తెచ్చారని చెప్పారు.బెల్లింపల్లి పోలీసులు దొంగలకు సపోర్ట్ చేస్తున్నారని ఆరోపించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube