టీడీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో మరోసారి తన స్టైల్ ప్రదర్శించిన జేసీ ప్రభాకర్ రెడ్డి

తన ఇంటి వద్ద నుంచి కర్యకర్తలతో కలసి బైక్ ర్యాలీ చేపట్టిన జేసీ జేసీ బైక్ పై రాకుండా సైకిల్ పై ర్యాలీ నిర్వహించిన జేసీ తన ఇంటి వద్ద నుంచి ఎన్టీఆర్ విగ్రహం వరకు సైకిల్ పై వెళ్లిన ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించి.

వేడుకల్లో పాల్గొన్న జేసీ ప్రభాకర్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో గెలిచే వారికే టికెట్లు ఇవ్వాలి.

నాతో సహా ఎవరు సమర్థులైతే వారికే టికెట్లు ఇవ్వాలి అప్పుడే చంద్రబాబు సీఎంగా చూడగలం పార్టీకి కార్యకర్తలే ఊపిరి.వారికి ఏమైనా హాణి చేస్తే ఊరుకునేది లేదు.

నన్ను కార్యకర్తలతే గెలిపించారంటూ మీసం తిప్పిన జేసీ పోలీసులు పూర్తి ఏకపక్షంగా చేస్తున్నారు.మాకు టైం వస్తుంది.

ఇండస్ట్రీలో అడుగు పెట్టిన 17 ఏండ్లకు తొలిసారి డబ్బింగ్ చెప్పిన విజయశాంతి..
Advertisement

తాజా వార్తలు