గుంటూరు: జేడీ లక్ష్మీనారాయణ కామెంట్స్.నేను విశాఖ నుండి పోటీకి దిగుతున్నాను.
మీడియావారు రోజుకో పార్టీలో నన్ను చేర్చుతున్నారు.బీఆర్ఎస్ నుండి పోటీ అనే ప్రచారం కేవలం ప్రచారం మాత్రమే.
ఎన్నికల సమయానికి నా భావాలకు అనుగుణంగా ఉన్న పార్టీ నుండి పోటీ చేస్తాను.విశాఖ రాజధాని మార్పు అనేది సుప్రీం కోర్ట్ లో ఉంది.
కోర్ట్ లో ఉన్నప్పుడు ఇష్టానుసార ప్రకటనలు చెల్లవు.
అలా చేస్తే కంటెప్ట్ ఆఫ్ కోర్ట్ కిందకు వస్తుంది.
ఫోన్ ట్యాపింగ్ అంశంలో బాధితుడి ఆరోపణలపై న్యాయస్థానాలను, మానవహక్కులను, పోలీసులను ఆశ్రయించవచ్చు.ఫోన్ ట్యాపింగ్ అంశానికి చట్టబద్దత ఉంది, నిరాదార ఆరోపణలు పని చేయవు.
దేశమంతటా రైతులకు ప్రాధాన్యత ఉంది, రాష్ట్రాలు కూడా రైతులకు ప్రధాన్యత ఇవ్వాలి.