రెండో రోజు ఈడీ విచారణకు జేసీ ప్రభాకర్ రెడ్డి

తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి రెండో రోజు ఈడీ విచారణకు హాజరైయ్యారు.జేసీ ట్రావెల్స్ కేసులో భాగంగా వాహనాల కొనుగోళ్ల వ్యవహారంలో ఆయనను అధికారులు విచారిస్తున్నారు.

 Jc Prabhakar Reddy For Ed Investigation On The Second Day-TeluguStop.com

దీనిలో భాగంగా ఆయన బ్యాంకు లావాదేవీలకు సంబంధించిన ఫైల్స్ ను తీసుకొని ఈడీ కార్యాలయానికి వచ్చారు.జేసీ ప్రభాకర్ రెడ్డి స్టేట్ మెంట్స్ ను ఈడీ రికార్డ్ చేస్తున్నారు.

అదేవిధంగా పలు కీలక అంశాలపై అధికారులు ఆరా తీస్తున్నారు.మొదటి రోజు దాదాపు తొమ్మిది గంటల పాటు జేసీని విచారించారు.

జేసీ ట్రావెల్స్ ఫోర్జరీ కేసులో అక్రమ రిజిస్ట్రేషన్లు చేశారనే అభియోగాలు ఆయనపై ఉన్న సంగతి తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube