శ్రీ షిర్డీ సాయిబాబా ఆలయ నూతన కమిటీ అధ్యక్షులు గా జాగీరు పర్శరాములు గౌడ్ ( పీర్ బాబా) ఏకగ్రీవం

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం( Yellareddypet ) వెంకటాపూర్ గ్రామంలోని శ్రీ షిర్డీ సాయిబాబా( Sri Shirdi Sai Baba Temple ) ఆలయ నూతన కమిటీ అధ్యక్షులు గా జాగీరు పర్శరాములు గౌడ్ ( పీర్ బాబా) శుక్రవారం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

అందరి సభ్యుల సమక్షంలో ఉపాధ్యక్షులుగా - కోల నర్సయ్య, మామిండ్ల తిరుపతి బాబు, సల్వాజి శ్రీనివాస్ రావుప్రధాన కార్యదర్శిగా పొన్నాల మల్లారెడ్డి క్యాషియర్ - వడ్నల దేవయ్య, మేడిచెట్టి శ్రీనివాస్సలహాదారులు,కార్యవర్గ సభ్యులు సొల్లేటి కుమార్ , పొన్నాల తిరుపతి రెడ్డి, గుర్రాల రాజు,పొన్నాల బాలరెడ్డి,పోకల సంతోష్,మల్లారపు రాజేష్, పొన్నాల తిరుపతి రెడ్డి,డాక్టర్ సుధాకర్ లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

Latest Rajanna Sircilla News