మాజీ ప్రధానమంత్రి, తెలుగు బిడ్డ PV ని కేంద్రం విస్మరించడం బాధాకరం

మాజీ ప్రధాని శ్రీ PV నర్సింహా రావు జయంతి సందర్భంగా నెక్లెస్ రోడ్ లోని PV ఘాట్ లో నివాళులు అర్పించిన మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ, మల్లారెడ్డి మాజీ ప్రధానమంత్రి, తెలుగు బిడ్డ PV ని కేంద్రం విస్మరించడం బాధాకరం కిష్ట పరిస్థితులలో ఉన్న దేశాన్ని ఆర్ధిక సంస్కరణలు తీసుకొచ్చి అభివృద్ధి లోకి తీసుకొచ్చిన PV కి భారత రత్న ఇవ్వాలి ప్రపంచ దేశాలకు భారత దేశ ఖ్యాతిని చాటి చెప్పిన PV ని గౌరవించకపోవడం విచారకరం PV శతజయంతి సందర్భంగా ఏడాది పొడవునా వేడుకలు నిర్వహించి గౌరవించిన తెలంగాణ ప్రభుత్వం మన మధ్య భౌతికంగా లేకపోయిన మన గుండెల్లో చిరస్థాయిగా నిలిచే గొప్ప వ్యక్తి PV నర్సింహా రావు.

తాజా వార్తలు