విశాఖ లో రెండు గంటల నుండి ఏడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం ...

విశాఖ( Visakhapatnam ) లో రెండు గంటల నుండి ఏడతెరిపి లేకుండా వర్షం పడుతుంది.రోడ్లు జలమయం అయ్యాయి.

ప్రజలు తీవ్ర అవస్థలు పడ్డారు.ప్రస్తుతం వర్షం తగ్గడం తో సాధారణ పరిస్థితి వచ్చింది.

బంగాళాఖాతం( Bay of Bengal )లో అల్పపీడన స్థిరం గా కొనసాగుతుంది.వాయుగుండం మిద ఇంకా స్పష్టత రావాల్సి.

ఉంది.దక్షిణ ఓడిశా మీదుగా అల్పపీడనం కొనసాగుతుంది మరో రెండు రోజుల పాటు ఏపి లో విస్తారమైన వర్షం పడుతుంది.

Advertisement

ఇప్పటికే 10 జిల్లాలో రెడ్ అలెర్ట్ ఇచ్చారు.మరో మూడు జిల్లాల కి యెల్లో అలెర్ట్( Yellow Alert ) కొనసాగుతుంది.

సముద్రం అలజడి గా ఉంది.అలల ఉదృతి కొనసాగుతుంది.

మొత్తం మీద జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

పుష్ప 2 లో అసలైన ట్విస్ట్ ఇదే...అదిరిపోయిందిగా...
Advertisement

తాజా వార్తలు