శ్రీ గోదా రంగనాథ కళ్యాణ మహోత్సవానికి రావాలని మంత్రి పొన్నం ప్రభాకర్ కు ఆహ్వానం

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో శ్రీ వేణుగోపాల స్వామి ఆలయంలో ఈ నెల 12న నిర్వహించే శ్రీ గోదా రంగనాథ భగవానుల కళ్యాణ మహోత్సవం సందర్భంగా ఆహ్వాన పత్రికను ఆలయ కమిటీ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు కలిసి ఆహ్వాన పత్రికను హైదరాబాదులో మంత్రి పొన్నం ప్రభాకర్ కు అందజేశారు.

ఈ సందర్భంగా పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ కళ్యాణ మహోత్సవానికి తప్పకుండా వస్తున్నట్లు తెలిపారు.

ఆహ్వాన పత్రిక అందించిన వారిలో జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి వంగ గిరిధర్ రెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి పందిర్ల శ్రీనివాస్ గౌడ్ ఉన్నారు.

రౌడీ షీటర్స్ సత్ప్రవర్తనతో మెలగాలి - కోనరావుపేట ఎస్ఐ శేఖర్ రెడ్డి

Latest Rajanna Sircilla News