ఒడిశా రైలు ప్రమాదంపై రైల్వే అధికారుల దర్యాప్తు కొనసాగుతోంది.సిగ్నలింగ్ లోపంతో రైలు ప్రమాదం జరిగిందని అధికారులు ప్రాథమిక దర్యాప్తులో గుర్తించారు.
ఘటనపై పూర్తి స్థాయి దర్యాప్తు జరుగుతోందని రైల్వే అధికారులు తెలిపారు.కాగా ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో జరిగిన కోరమాండల్ ఎక్స్ ప్రెస్ ప్రమాదంలో సుమారు 280 మందికి పైగా మృతిచెందగా తొమ్మిది వందల మందికి పైగా గాయాలపాలయ్యారు.