జపాన్ ప్రధానితో భారత ప్రధాని మోదీ భేటీ

జపాన్ మాజీ ప్రధాని షింజో అబే అంత్యక్రియలు నేడు జరగనున్నాయి.ఈ నేపథ్యంలో జపాన్ వెళ్లిన భారత ప్రధాని మోదీ, ఆ దేశ ప్రస్తుత ప్రధాని కిషిడాతో భేటీ అయ్యారు.

 Indian Prime Minister Modi Meets Japanese Prime Minister-TeluguStop.com

ముందుగా షింజో మృతిపై సంతాపం వ్యక్తం చేసిన మోదీ.ఆయన మృతి భారత్ కు తీరని లోటు అని చెప్పారు.

ఆయన కృషిని భారత్ ప్రజలు ఎప్పటికీ మర్చిపోలేరని తెలిపారు.అనంతరం ప్రాంతీయ, అంతర్జాతీయ సమస్యలపై ఇరువురు ప్రధానులు చర్చించారని సమాచారం.

ఇండో- పసిఫిక్ ప్రాంతంలో బంధాన్ని మరింత బలోపేతంపై కూడా చర్చించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube