శ్రీవారి సేవలో భారత క్రికెటర్లు

యాంకర్:- తిరుమల శ్రీవారిని ఇండియన్ క్రికెటర్లు రిషబ్ పంత్,( Rishabh Pant ) అక్షర్ పటేల్ దర్శించుకున్నారు.రాత్రి తిరుమలకు వచ్చిన వీరు ఇవాళ స్వామి వారికి జరిగే విఐపీల విరామం సమయంలో ఆలయం లోకి వెళ్లి మ్రొక్కులు చెల్లించుకున్నారు.

 Indian Cricketers Visit Tirumala , Rishabh Pant , Axar Patel , Tirumala , Sp-TeluguStop.com

స్వామి వారి దర్శనం తరువాత రంగనాయక మండపం లో వేద పండితుల వేద ఆశీర్వాదం తో పాటు తీర్థ ప్రసాదాలను అర్చకులు అందజేశారు. భారత క్రికెటర్లకు టిటిడి అధికారులు ప్రోటోకాల్ దర్శనం ఏర్పాట్లు చేయడం జరిగింది.

ఆలయం వెలుపల వచ్చిన రిషబ్ పంత్, అక్షర్ పటేల్( Rishabh Pant , Axar Patel ) ను చూసిన భక్తులు, అభిమానులు సెల్పీల కోసం పోటీపడ్డారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube