శ్రీవారి సేవలో భారత క్రికెటర్లు

యాంకర్:- తిరుమల శ్రీవారిని ఇండియన్ క్రికెటర్లు రిషబ్ పంత్,( Rishabh Pant ) అక్షర్ పటేల్ దర్శించుకున్నారు.

రాత్రి తిరుమలకు వచ్చిన వీరు ఇవాళ స్వామి వారికి జరిగే విఐపీల విరామం సమయంలో ఆలయం లోకి వెళ్లి మ్రొక్కులు చెల్లించుకున్నారు.

స్వామి వారి దర్శనం తరువాత రంగనాయక మండపం లో వేద పండితుల వేద ఆశీర్వాదం తో పాటు తీర్థ ప్రసాదాలను అర్చకులు అందజేశారు.

భారత క్రికెటర్లకు టిటిడి అధికారులు ప్రోటోకాల్ దర్శనం ఏర్పాట్లు చేయడం జరిగింది.ఆలయం వెలుపల వచ్చిన రిషబ్ పంత్, అక్షర్ పటేల్( Rishabh Pant , Axar Patel ) ను చూసిన భక్తులు, అభిమానులు సెల్పీల కోసం పోటీపడ్డారు.

అవసరమా భయ్యా.. కొత్త జంట ఫస్ట్ నైట్ వీడియో అంటూ..(వీడియో)