పేగుల్లో ఉన్న మలినాలు శుభ్రం అవ్వాలంటే.. ఖచ్చితంగా ఇలా చేయాల్సిందే..!

మరిన జీవన విధానం ఆహారపు అలవాట్ల కారణంగా అనారోగ్య సమస్యల( Health problems ) బారిన పడే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది.

దీని వల్ల అనేక రకాల అనారోగ్య సమస్యలు మనల్ని వెంటాడుతూ ఉన్నాయి.

వీటి వల్ల కొందరు ప్రాణాలు కోల్పోతే, మరికొందరు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు.ఇటువంటి పరిస్థితులు మనకు రాకుండా ఉండాలంటే మనం కొన్ని ఆరోగ్య సూత్రాలను కచ్చితంగా పాటించాలి.

ఈ ఆరోగ్య సూత్రాలను పాటించడం వల్ల ఎటువంటి అనారోగ్య సమస్యలు లేకుండా మనం ఆరోగ్యంగా ఉండవచ్చు.చక్కటి ఆరోగ్యం ( Health )కోసం మనం పాటించాల్సిన ఆరోగ్య సూత్రాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

రోజు నాలుగు నుంచి ఐదు లీటర్ల నీటిని( Water ) కచ్చితంగా తాగాలి.నీరు ఎక్కువగా తాగడం వల్ల శరీరంలో ఉండే మలినాలు, విష పదార్థాలు బయటికి వెళ్లిపోతాయి.అనేక ఆరోగ్య సమస్యలకు కారణమయ్యే మలబద్ధకం సమస్య తగ్గుతుంది.

Advertisement

నీటిని ఎక్కువగా తాగడం వల్ల శరీరం శుభ్రపడుతుంది.అలాగే రోజు రాత్రి భోజనాన్ని త్వరగా తీసుకోవాలి.

సాయంత్రం సమయంలో భోజనాన్ని త్వరగా తీసుకోవడం వల్ల శరీరానికి ఎంతో మేలు జరుగుతుంది.అలాగే చక్కటి నిద్ర ( Sleep )కూడా పడుతుంది.

అదే విధంగా రోజులో రెండుసార్లు మాత్రమే ఆహారాన్ని తీసుకునే ప్రయత్నం చేయాలి.కూరగాయల జ్యూస్ లు, పండ్ల రసాలు మాత్రమే తీసుకోవాలి.

ఇవి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.మనం తీసుకునే ఆహారంలో 60% ఉడికించకుండా తీసుకునే ఆహారాలు ఉండేలా చూసుకోవాలి.ఇలా తీసుకోవడం వల్ల ఉప్పు, నూనె, కారం మసాలాలు మన శరీరానికి అందవు.

మిల్క్ పౌడర్‌లో వైన్ కలిపిన అమ్మమ్మ.. కోమాలోకి వెళ్లిపోయిన పిల్లోడు..??
ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?

దీంతో మన శరీరం ఆరోగ్యంగా ఉంటుంది.అలాగే మొలకెత్తిన గింజలు పండ్లు, డ్రై ఫ్రూట్స్( Dry fruits ) వంటి వాటిని తీసుకోవాలి.

Advertisement

వీలైనంత వరకు సాయంత్రం భోజనంలో ఉడికించిన ఆహారాన్ని తీసుకోవడం మానేయాలి. జంక్ ఫుడ్ ( Junk food )కు నూనెలో వేయించిన ఆహార పదార్థాలకు ఉప్పు పంచదారతో కూడిన పదార్థాలకు దూరంగా ఉండాలి.

ఈ విధంగా రోజు ఆ ఆరోగ్య సూత్రాలను పాటించడం వల్ల ఎటువంటి అనారోగ్య సమస్యలు మన దగ్గరికి రాకుండా మనం ఆరోగ్యంగా ఉండవచ్చు.

తాజా వార్తలు