ఉచితాల పేరుతో ప్రజలను మభ్య పెడుతున్నారు..: ఎంపీ లక్ష్మణ్

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో ఉచితాల పేరుతో ప్రజలను మభ్యపెడుతున్నారని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ అన్నారు.

 They Are Deceiving People In The Name Of Freebies..: Mp Laxman-TeluguStop.com

అమలుకు నోచుకోని హామీలు ఇస్తున్నారని ఎంపీ లక్ష్మణ్ మండిపడ్డారు.

అభివృద్ధిని బీఆర్ఎస్ ప్రభుత్వం పక్కన పెట్టిందన్నారు.అటు కర్ణాటకలో ఆరు నెలల క్రితం ఇచ్చిన హామీలను కాంగ్రెస్ అమలు చేయలేదని చెప్పారు.

రెండు గంటల కంటే కరెంట్ ఇవ్వలేకపోతున్నామని కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ అంటున్నారని తెలిపారు.అలాగే సన్నబియ్యం ఇస్తామని చెప్పి ఇవ్వడం లేదని విమర్శించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube