వేలమంది ఉద్యోగులు, ఉపాధ్యాయుల పాదయాత్ర,వుయ్ వాంట్ జస్టిస్ అంటూ పెద్దఎత్తున నినాదాలు అర్ధరాత్రి ఇచ్చిన చీకటి జీవోలు రద్దుచేయాలని డిమాండ్ పీఆర్సీ జీవో రద్దు చేయాలని ముద్రించిన మాస్కులు ధరించిన ఉద్యోగులు ఉద్యోగులు లేకుండా ప్రభుత్వం లేదంటూ నినాదాలు తీవ్రవాదుల కంటే దారుణంగా చూస్తున్నారు.తీవ్రంగా ఖండిస్తున్నాం నేను ఉన్నాను.
నేను విన్నానని ప్రతిపక్ష నేతగా జగన్ అన్నారు ఉద్యోగులు ఇవాళ తాడేపల్లి క్యాంపు కార్యాలయానికే పరిమితమవడం దారుణం.
ఫ్రెండ్లీ ప్రభుత్వం అంటూ ఉద్యోగులను రోడ్డుపైకి ఈడ్చారు ఉద్యోగులు నిరంకుశంగా చలో విజయవాడను అణచివేసే చర్యలను ఖండిస్తున్నాం ఉద్యోగులు అణచివేత కొనసాగితే ప్రభుత్వాన్ని కూకటివేళ్లతో పెకిలించేందుకు వెనుకాడం ఉద్యోగులు సీఎం పట్టుదలకు వెళ్తే పరిస్థితి తీవ్రంగా ఉంటుంది: ఉద్యోగులు మేం ఏపీలో ఉన్నాం… పాకిస్థాన్లో కాదు… అణచివేత తగదు ఉద్యోగుల జీవితంలో ఇది చీకటిరోజు అంటూ ఆవేదన బీఆర్టీఎస్ వేదికపైకి అనుమతించకపోవడంతో రహదారిపైనే బైఠాయింపు.