టీడీపీ శ్రేణులకు ప్రభుత్వ పథకం ఏదైనా ఆగిందా..?: సజ్జల

మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలు అన్నింటినీ పక్కగా అమలు చేసిన నేత వైఎస్ జగన్ అని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు.

 Has Any Government Scheme Stopped For Tdp Cadre?: Sajjala-TeluguStop.com

టీడీపీ సానుభూతిపరులకు కానీ, పార్టీ శ్రేణులకు వైసీపీ ప్రభుత్వం అందిస్తున్న పథకం ఒక్కటైనా ఆగిందా అని సజ్జల ప్రశ్నించారు.

గతంలో జన్మభూమి కమిటీలు ఉండేవన్న ఆయన వారు ధృవీకరిస్తేనే సంక్షేమ పథకాలు అందేవని తెలిపారు.రాష్ట్రంలో రూ.2 లక్షల 60 వేల కోట్ల సంక్షేమ పథకాలు అమలు చేశామని పేర్కొన్నారు.మ్యానిఫెస్టోలో చెప్పిన హామీలను 99 శాతం నెరవేర్చామని స్పష్టం చేశారు.

అయితే కావాలనే కుట్రపూరితంగా సీఎం జగన్ పై, వైసీపీ పాలనపై బురద జల్లేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube