అసెంబ్లీ నిర్వహణపై సమీక్షలో గుత్తా సుఖేందర్ రెడ్డి ఫైర్

అసెంబ్లీ నిర్వహణపై నిర్వహించిన సమీక్షలో తెలంగాణ శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.ఎమ్మెల్సీలకు ప్రొటోకాల్ పాటించడం లేదంటూ అధికారులపై మండిపడ్డారు.

 Gutta Sukhender Reddy Fire In Review Of Assembly Management-TeluguStop.com

ఈ నేపథ్యంలో ఇద్దరు ఎమ్మెల్సీలకు అవమానం జరిగిందని ఫిర్యాదు చేసినట్లు గుత్తా తెలిపారు.అయితే కంప్లైంట్ ఇచ్చినా ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు.

అనంతరం స్వయంగా తనకే కొన్నిసార్లు అవమానం జరిగిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.జిల్లాల్లో ఎమ్మెల్సీల ప్రొటోకాల్ పాటించడం లేదని ఫైర్ అయ్యారు.

ఒకరిద్దరిపై చర్యలు తీసుకుంటే అంతా సెట్ అవుతుందని స్పష్టం చేశారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube