బీజేపీలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇమడలేరని శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు.కాంట్రాక్టుల కోసమే ఆయన కాషాయ కండువా కప్పుకుంటున్నారని ఆరోపించారు.
బీజేపీ ఒత్తిడితోనే రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేశారని అన్నారు.మునుగోడు ఉప ఎన్నికల్లో ఓటమి పాలవుతారని గుత్త సుఖేందర్ రెడ్డి ఎద్దేవా చేశారు.