మృతుడి కుటుంబానికి ఆర్థిక సహాయం అందించిన GHS SSC VMD 2004-05 ఫౌండేషన్*

రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట్ మండలం భూక్య రెడ్డి తండా గ్రామంలో వన్యప్రాణుల కోసం విద్యుత్ తీగల వల్ల కరెంట్ షాక్ కొట్టి చనిపోయిన భూక్య కిషోర్ కుటుంబాన్ని GHS SSC VMD 2004-05 Foundation ఆధ్వర్యంలో సభ్యులు ఆదివారం పరామర్శించి ఆ కుటుంబానికి 6,100/- రూపాయలను ఆర్థిక సాయం అందించారు.మృతుని కుటుంబానికి ఇద్దరు చిన్న ఆడపిల్లలు ఉన్నారు.

 మృతుడి కుటుంబానికి ఆర్థిక సహ�-TeluguStop.com

ఆ కుటుంబ విషయంలో ప్రభుత్వం స్పందించి కుటుంబానికి ఆర్థికంగా ఆదుకోవాలని ఫౌండేషన్ సభ్యులు బడుగు అరుణ్ , లాకావత్ దేవేందర్, పూర్ణచంద్రం, ప్రవీణ్, రవికుమార్ కోరారు.

విద్యుత్ తీగలను అమర్చిన నిందితులను కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ లకావత్ తిరుపతి, ఉప సర్పంచ్ బానవత్ తిరుపతి, గుగులోవత్ సతీష్ ఫౌండేషన్ సభ్యులు బడుగు అరుణ్,లాకావత్ దేవేందర్, పూర్ణచంద్రం, ప్రవీణ్, రవి పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube