మృతురాలి కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎంపీ పొన్నం

రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం వరద వెళ్లి గ్రామానికి చెందిన చంద్రమౌళి శర్మ భార్య గంగమ్మ అనారోగ్యం తో ఇటీవల మృతి చెందాగా వారి కుటుంబ సభ్యులను పరామర్శించిన మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్.ఈ కార్యక్రమం లో రాజన్న సిరిసిల్ల బీసీ సెల్ చైర్మన్ కుస రవీందర్, బోయినపల్లి మండల కాంగ్రెస్ అధ్యక్షులు వన్నెల రమణ రెడ్డి, మండల కాంగ్రెస్ నాయకులు హరికృష్ణ, తిరుపతి గౌడ్, శ్రీను, మహేందర్,లక్ష్మణ్ , యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షులు నాగుల వంశీ,యువజన కాంగ్రెస్ నాయకులు నిమ్మ వినోద్ రెడ్డి, ప్రశాంత్ మరియు తదితరులు పాల్గొన్నారు.

వీడియో: కోర్టులో డివోర్స్ కేసు నడుస్తుండగా భార్యను ఎత్తుకెళ్లిన భర్త.. చివరికి..

Latest Rajanna Sircilla News