వైసీపీ ప్రభుత్వంలో మహిళల పై దాడులు పెరిగాయి..మాజీ మంత్రి కొల్లు రవీంద్ర

మాజీ మంత్రి కొల్లు రవీంద్ర.కామెంట్స్.

జగన్ సీఎం అయ్యాక అభివృద్ధి జరుగుతుంది అనుకుంటే రాష్ట్ర అధోగతి లోకి వెళ్తుంది మంత్రి కేటీఆర్ అన్న మాటలు వింటే రాష్ట్ర ఎటుపోతుంది.

అనిపిస్తుంది గతంలో జగన్ నీ సీఎం చేయడానికి కేసీఆర్ సపోర్ట్ చేశారు.

కేటీఆర్ అన్న మాటలు వాస్తవం .కానీ ఈ మంత్రులు బుకాయిస్తునారు.7 లక్షలు కోట్లు అప్పులు చేసి ఒక రోడ్డు అయిన వేశారా.అభివృధి ఎక్కడ చేశారో చూపించాలి సామాన్యుడు పనులు లేక జీవన కష్టంగా చేశారు.

వైసీపీ ప్రభుత్వంలో మహిళల పై దాడులు పెరిగాయి.పోలవరం, రాజధాని నగరం ఆగిపోయింది.రాష్ట్రానికి రాజధాని ఏంటో కూడా తెలియడంలేదు.Cps రద్దు చేయరు.

Advertisement

తిరిగి ఉద్యోగస్తుల కేసులు పెడుతున్నారు.ప్రత్యేక హోదా తెస్తా అని 22 మంది ఎంపీ లు ఉన్న కేసులు కోసం తాకట్టు పెట్టారు.

విశాఖ జోన్ గురుంచి కేంద్రం పై పోరాడే దమ్ము ఉందా.పక్క రాష్ట్ర ప్రభుత్వం కూడా సీఎం జగన్ చేతకాని సీఎం గా చూస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు