సిరిసిల్ల జిల్లా లో మాజీ జనశక్తి మిలిటెంట్ హన్మయ్య పోలీసులు ఎదుట లొంగి పోయారు.లోంగిపోయిన సమయంలో హన్మయ్య నాటు తుపాకిని వెంట తెచ్చుకున్నాడు, హన్మయ్య కోనరావుపేట మండలం బావుసాయిపేటకు చెందిన వ్యక్తి.
,అతని పోలం వద్ద దాచిపెట్టిన నాటు తుపాకి, రెండు 8 ఎంఎం బుల్లెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.తాజాగా కుటుంబ సభ్యుల మధ్య తగదాలు రావడంతో కొడుకును కాల్చేందుకు హన్మయ్య ప్రయత్నించాడు.
లొంగిపోయిన హన్మయ్యను అరెస్ట్ చేసి, రిమాండ్ కు తరలించారు.