కాకినాడ జిల్లాలో ఫుడ్ పాయిజన్ కలకలం

కాకినాడ జిల్లాలో ఫుడ్ పాయిజన్ కలకలం సృష్టించింది.పాయకరావుపేటలో నిర్వహించిన ఓ భక్తి కార్యక్రమంలో భవాని మాత భక్తులు తీవ్ర అస్వస్థతకు గురి అయ్యారు.

మొత్తం 15 మంది భక్తులకు ఫుడ్ పాయిజన్ అవ్వగా.వారిలో నలుగురు చిన్నారులు ఉన్నట్లు సమాచారం.

గుర్తించిన స్థానికులు ప్రథమ చికిత్స అందించి, మెరుగైన వైద్యం కోసం ఆస్పత్రికి తరలించారు.

ఈ మాజీ ముఖ్యమంత్రుల పిల్లలందరు ఈ సారి ఎన్నికల్లో సత్తా చాటేనా ?
Advertisement

తాజా వార్తలు