ఉత్తరాఖండ్ లో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది.డెహ్రడూన్ సమీపంలో అదుపుతప్పిన ఓ బస్సు లోయలో బోల్తా పడింది.
ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న ఇద్దరు అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు.మరో 22 మందికి గాయాలు కావడంతో స్థానిక ఆస్పత్రులకు తరలించారు.
స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న రెస్క్యూ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.