ఎల్లారెడ్డిపేట లో కొనసాగుతున్న పంట నష్టం అంచనాలు

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట లో గత రెండు రోజుల నుండి కురుస్తున్న వడగళ్ళ వర్షానికి వరి పంటలు నష్టపోగా గురువారం పంట నష్టం వివరాలను ఎల్లారెడ్డిపేట ఏ ఈ ఓ శ్రీశైలం పంట నష్ట వివరాలు నమోదు చేసుకున్నారు.

ఆయన వెంట మాజీ ఎంపీటీసీ ఒగ్గు బాలరాజు యాదవ్, రైతులు శివరాత్రి నాంపెల్లి, మానుక లక్ష్మణ్ యాదవ్, శివరాత్రి దేవరాజ్, బింగి మల్లేష్ యాదవ్,శివరాత్రి రవి, దోనుకుల రామచంద్రం, బింగి ఎల్లం, శివరాత్రి రాజం తదితరులు ఉన్నారు.

Latest Rajanna Sircilla News