పవన్ కళ్యాణ్ కష్టాలతో సినిమా ..

ఓయ్ సినిమా డైరెక్టర్ ఆనంద్ రంగా పెద్ద పవన్ కళ్యాణ్ ఫ్యాన్.ఎంత పవన్ కళ్యాణ్ ఫాన్ అయినా అతను ఏకంగా పవన్ కళ్యాణ్ సినిమా విడుదల సమయంలో బృందం అంతా పడిన కష్టాలతో సినిమా తీయాలా ? నిజంగానే తీసాడు " ఎరుపు అనే చిత్రం కథాంశం గా అత్తారింటికి దారేది పైరసీ వెనక జరిగిన వృతాంతం నే తీసుకుంటున్నారు అని తెలుస్తోంది.

ఈ చిత్రం లో సుధీర్ , ప్రత్యూష ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.

ఈ చిత్ర మొదటి టీజర్ ని క్రికెటర్ వివిఎస్ లక్ష్మణ్ , హీరో సిద్దార్ధ చేతుల మీదగా రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ చెయ్యాలని ప్లాన్ చేసారు.ట్విట్టర్ ద్వారా వీరిద్దరి చేతుల మీదగా ఈ టీజర్ ని విడుదల చేశారు.

ఈ టీజర్ చూసిన తర్వాత ఈ సినిమా నేపద్యం, కథ ఒక డౌట్ ని క్రియేట్ చేస్తుంది.

పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన బ్లాక్‌బస్టర్ సినిమా ‘అత్తారింటికి దారేది’ రిలీజ్‌కు ముందే పైరసీకి గురైన సంగతి విధితమే.

Advertisement

ఈ సంఘటననే ఈ ఎరుపు సినిమా కధాశంగా తీసుకొని అత్తారింటికి దారేది పైరసీకి వెనుక జరిగిన కథ, పైరసీకి ప్రధాన పాత్ర పోషించిన వారి నేపథ్యాన్ని ఎంచుకొని ఈ సినిమాను తెరకెక్కించారు.

బెడ్‌రూమ్‌లో రాక్షసి ఉందనుకున్న చిన్నారి.. తీరా వెతికితే ఊహించని షాక్..?

తాజా వార్తలు