Sonia Gandhi : ఎలక్టోరల్ బాండ్లతో బీజేపీ లాభపడింది..: సోనియా గాంధీ

కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియా గాంధీ( Congress Leader Sonia Gandhi ) కీలక వ్యాఖ్యలు చేశారు.ఎలక్టోరల్ బాండ్లతో బీజేపీ లాభపడిందని ఆరోపించారు.

 Sonia Gandhi : ఎలక్టోరల్ బాండ్లతో బీజే-TeluguStop.com

అక్రమంగా కాంగ్రెస్ అకౌంట్లను ఫ్రీజ్ చేశారని పేర్కొన్నారు.పదకొండు శాతం ఫండ్స్ మాత్రమే తాము బాండ్ల( Electoral Bonds ) రూపంలో పొందామని తెలిపారు.

ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ( Congress )కి చెందిన అకౌంట్లపై ఫ్రీజ్ తొలగించాలని సోనియా గాంధీ డిమాండ్ చేశారు.కాంగ్రెస్ ను ఆర్థికంగా ఇబ్బంది పెట్టే కుట్ర జరుగుతోందని మండిపడ్డారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube